కోటిరత్నం దాసరి , Kotiratnam Dasari
పరిచయం :
- తెలుగు చలన చిత్ర నిర్మాణము లో తొలి మహిళా నిర్మాత గా వాసి కెక్కిన వారు దాసరి Kotiratnam . 1935 లోవచ్చిన " అనసూయ " చిత్రానికి ఆమె నిర్మాత.. దాంట్లో ఆమె అనసూయ పాత్రధారిణి కుడా . దాసరి కోతిరత్నానికిరంగస్థలం మీద ఎనలేని ప్రఖ్యాతి .ఎక్కువ గా పురుష పత్రాలు ధరించేవారు. "లవ కుశ(1934)" పాత్రలతో ఆరంభమైనఆమె నటన రామదాసు , కంసుడు వరకు పెరిగింది . ఒక పక్క స్త్రీ పత్రాలు ధరించేవారు , ఈమె తొలి మహిళా నాటకసమాజ స్థాపకురాలు . లవకుశ చిత్రం లో శ్రీరమ పాత్ర ధరించిన పారుపల్లి సుబ్బారావు , వాల్మీకి పాత్ర ధరించినపారుపల్లి సత్యనారాయణ వంటి వారు ఆ నాటక సమాజం లో వుండేవారు . పాతిక మంది స్త్రీ పాత్ర ధరినులువున్నారట. ఎన్నో నాటకాలు ప్రాక్టిసు చేసి , ఊరూరాప్రదంశించేవారు . అందరికే కోటిరత్నం నెల జీతాలు ఇచ్చేవారు . నాటకాల్లో వచ్చిన పేరుతొ ఆమె సినిమాల్లో ప్రవేచించారు .1935 లో వచ్చిన " సక్కుబాయి" లో ఆమె సక్కుబాయి .
- పేరు : కోటిరత్నం దాసరి ,
- వ్రుత్తి : నటన / దర్సకత్వం ,
- నివాసం : చెన్నై (సినిమాలలో నటిచే కాలములో )
- లవకుశ ,
- రామదాసు ,
- కంసుడు ,
- సక్కుభాయి , 1935
- లంకా దహనం (1936)
- మొహినీభాస్మసుర 1938 ,
- వరవిక్రయం (1939)
- పాదుక పట్టాభిషేకం (1945)
- గొల్లభామ ,1947
- చంద్రవంక -1951
- అగ్ని పరేక్ష (1951 )
- బంగారు భూమి -1951
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog