పరిచయం (Introduction) :
- తెలుగు సినిమా తొలి పాటల రచయిత చందాల కేశవదాసు భక్త ప్రహ్లాద లో ప్రత్యేకంగా రాసిన మూడు పాటలు ఇవి-
- పరితాప భారంబు భరియింప తరమా;
- తనయా ఇటులనే తగదుర బలుకా;
- భీకరమగు నా ప్రతాపంబునకు ---
- అంచేత సినిమాకి ప్రత్యేకంగా పాటలు రాసిన తొలి రచయితగా చందాల కేశవదాసుగారిని చెప్పుకుంటున్నాం.
జీవిత విశేషాలు (profile) :
- పేరు : శ్రీ చందాల కేశవదాసు సిద్ధాంతి ,
- పుట్టిన ఊరు : జక్కేపల్లి గ్రామము .. ... ఖమ్మం జిల్లా ,
- పుట్టిన తేదీ : 20 జూన్ 1876 ,
- చదువు : బడి చదువులల్తో పాటు సంస్కృతాంధ్రము చదివేరు .
- మరణము : 14-5-1956 .
రచనలు / సినిమాలు (filmography ):
- కనకతార అనే నాటకము వ్రాసారు . కరక తార గా సినిమా తీసారు ,
నాటకాలలో పాటలు వ్రాసేవారు ,
హరికథలు , గేయాలు , పద్యాలు వ్రాసారు ,
భక్తప్రహ్లాద లో మూడు పాటలు ....
- పరితాప భారంబు భరియింప తరమా;
- తనయా ఇటులనే తగదుర బలుకా;
- భీకరమగు నా ప్రతాపంబునకు ---
భలే మంచి చౌక బేరము --కృష్ణతులాభారం,
మునివరా తుదకిట్లు ,
కొట్టు కొట్టండిరా
- మీరజాలగలడా ... తులాభారము సినిమాలో ,
నాటినుంచి, నేటి వరకూ కూడా, నాటక ప్రదర్శనారంభంలో- ముఖ్యంగా పద్య నాటకాలు- 'పరాబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద' అన్న ప్రార్థనా గీతాన్ని నటులందరూ కలిసి పాడతారు. ఇది రాసినది చందాల కేశవదాసుగారు. దీన్ని స్వరపరిచింది పాపట్ల లక్ష్మీకాంతయ్యగారు. ఈనాటికీ అదే పాటని అదే వరసలో పాడడం- పాట మీద భక్తి! ఇదొక విశేషం.
- కడారు నాగభూషణంగారు 1954లో తీసిన 'సక్కుబాయి'లో కేశవదాసు గారివి ఐదు పాటలు ఉపయోగించుకున్నారు. వాటిలో 'ఆటలాడుకోరా', 'గజ్జెలందియలు', 'కృష్ణా పోబోకుమా' బహుళ ప్రచారం పొందాయి. ఈ మూడు పాటల్ని అదినారాయణరావుగారు నిర్మించి, సంగీతం చేసిన 'సక్కుబాయి' (1965)లోనూ ఉపయోగించుకున్నారు
- Source : Eenadu cinema --Pathabangaram by Raavi Kondalrao.
=============================
visiti my website >
Dr.Seshagirirao-MBBS.
my name is chandala.santhosh naidu iam proud of my ansister
ReplyDeleteI will be proud as a relative of keshavadas garu...Please keep honoring great persons... :Chinnam ChennaKesava Rao
ReplyDelete