రామినీడు గుత్తా , Ramineedu Guttha
పరిచయమ :
- పాత తరహ సినీ దర్శకుడు , ఎన్నో మంచి సినిమాలు చేసారు , ఒక క్రియేటివ్ director . ఆయన నమ్మిన సిద్ధాంతాలకుకట్టుబడి చివరివరకు సినిమా విలువలను కాపాడిన వ్యక్తీ . సారధి స్టూడియోస్ వ్యవస్తాపకుడైన ఈయన బుధవారము ఏప్రిల్ 29 న చెన్నై లో(80 వ ఏట ) చనిపోయారు . దాదాపు 15 సినిమాలకు దర్సకత్వం చేసారు .
- పేరు : రామినీడు గుత్తా ,
- పుట్టిన ఊరు : చాటవర్రు గ్రామము , పశ్చిమ గోదావరి జిల్లా ,
- నివాసము : చెన్నై .
- పుట్టిన తేది : 05,అక్టోబర్, 1929 ,
- మరణము : 29-బుధవారం ఏప్రిల్,2009 . మూత్రపిండాల వ్యాధి ,
- కుటుంబము : భార్య , ముగ్గురు కుమార్తెలు , ఒక కుమారుడు ,
- వేదాంతం రాఘవయ్య వద్ద "అన్నదాత " సినిమా కు సహాయకుడు గా పని చేసిన ఆయన " మాఇంటి మహాలక్ష్మి " చిత్రానికి తొలిసారిగా దర్సకత్వం వహించారు .
- మాఇంటి మహాలక్ష్మి ,1959
- చివరకు మిగిలేది ,
- పల్నాటి యుద్ధం ,
- అనురాగం ,
- భక్త పోతన ,
- కలిమిలేములు ,
- యజ్ఞం ,
- యజ్ఞం - (భాను చందర్ హీరో) నంది అవార్డు వచ్చింది ,
- మాఇంటి మహాలక్ష్మి సినిమాకు 1959 లో రాష్ట్రపతి అవార్డు వచ్చింది ,